ताज़ा ख़बरें

సి.యం చంద్రబాబు అమరావతి అభివృద్ధి కి కృషి చేస్తు ప్రధాన మంత్రి మోది చేతుల మీదుగా చేస్తున్న శంకుస్థాపన నిర్విఘృముగా సాగాలని లక్ష్మి గణపతి హోమాని నిర్వహిస్తున్న అమారావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి

సి.యం చంద్రబాబు అమరావతి అభివృద్ధి కి కృషి చేస్తు ప్రధాన మంత్రి మోది చేతుల మీదుగా చేస్తున్న శంకుస్థాపన నిర్విఘృముగా సాగాలని లక్ష్మి గణపతి హోమాని నిర్వహిస్తున్న అమారావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి

ఏలూరు జిల్లా ముదినేపల్లి ::::: *సీ.ఏం.చంద్రబాబు అమరావతి అభివృద్ధి కృషిచేస్తూ, ప్రధానమంత్రి మోడీ చేతులమీదుగా చేయిస్తున్న శంకుస్థాపన నిర్విఘ్నముగ సాగాలని లక్ష్మిగణపతి హోమాన్ని నిర్వహిస్తున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి* సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పంతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా అమరావతిలో చేస్తున్న శంకుస్థాపనలు నిర్విఘ్నంగా సాగాలని సీ.ఏం.చంద్రబాబు నాయుడు రాజకీియా ప్రస్థానం చేసి మొట్టమొదటి సారిగా శాసనసభలో ఏం.ఎల్.ఏ.గా ప్రమాణ స్వీకారం చేసి 47 సంవత్సరాలు పూర్తి చేసి 48వ సంవత్సరంలోకి అడుగుపెట్టారని,ఏం.ఎల్.ఏ.గా ప్రమాణం స్వీకారం చేసిన నాటి నుండి ఎన్నో ఓడి దుడుకులను ఎదుర్కొని నిరంతరం ప్రజలకోసం కష్టపడుతూ,ప్రజాసేవ చేస్తూ నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రి గా అందరి చేత ఎన్నుకోబడి,అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని హైదరాబాద్,సికింద్రాబాద్ లను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదేనని, ప్రపంచ దేశాలన్ని అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ని చూసి పెట్టుబడులు పెట్టటానికి రప్పించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు దేనని, రాష్ట్రానికి అదాయ వనరులు తీసుకువచ్చారని, పరిస్తుతుల ప్రభావం చేత స్వర్ణాధ్రప్రదేశ్ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ గా విభజించబడినందున, ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి కోసం కంకణం కట్టుకొన్న చంద్రబాబు నాయుడు ఆశయానికి అనుగుణంగా భగవంతుని సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ అమరావతి ని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా చేసి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలన్న ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు కృషిచేత, అమరావతి నిర్మాణం కి విచ్చేస్తున్న ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా శంకుస్థాపనలును చేయిస్తూన్న అమరావతి మరియు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి సుమారు 75 సంవత్సరాలవయసులొ కూడా ప్రపంచ దేశాలన్నిటిలో ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుర్తింపు కోసం సహకరిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు కి మద్దతుగా ప్రజలందరూ నిలబడాలనిఈనెల 17వ తారీఖున శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహిస్తున్నానని వేద పండితుల వేదమంత్రాలు ద్వారా భగవంతుని ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్రం కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులా వ్యాప్తిచెందాలని కోరుకుంటున్నానని అంబుల వైష్ణవి,ఆమె తండ్రి డాక్టర్ మనోజ్ లు తెలియజేశారు

Show More
Back to top button
error: Content is protected !!